
ఉచిత విద్యుత్ను ప్రకటించిన దీదీ ప్రభుత్వం
మూడు నెలల్లో 75 యూనిట్లు వినియోగించే వారు అర్హులని ప్రకటన
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం తాజా బడ్జెట్లో పేదలకు వరాలు కురిపించింది. పేదలకు ఉచిత విద్యుత్ను ప్రకటించింది. అయితే అది కేవలం మూడునెలల్లో 75 యూనిట్ల వరకు వినియోగించే వారికి మాత్రమే ఉచితంగా కరెంటు ఇస్తామని వెల్లడించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు.
2020-21సంవత్సర బడ్జెట్ను రెండు లక్షల 55వేల కోట్ల రూపాయల అంచనాలతో ప్రవేశపెట్టారు. ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, ఉద్యోగ కల్పనలకోసం దాదాపు ఐదువేల కోట్లు కేటాయించారు. ఓవైపు రాష్ట్రంలో పాగా వేయడానికి భాజపా ప్రయత్నిస్తుండగా మమతా మాత్రం తన మార్కు రాజకీయాలతో సామాన్యులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా పెట్టిన బడ్జెట్తో ఇది స్పష్టంగా కనిపించిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: రెండో సెషన్ పూర్తి.. నిలకడగా ఆడుతున్న విహారి, పుజారా
-
Sports News
Bumrah - Broad : బ్రాడ్కు బుమ్రా చుక్కలు.. నెట్లో వీరేంద్ర సెహ్వాగ్ చమక్కు
-
India News
Maharashtra: ప్రభుత్వం నేతలే ప్రతిపక్షంగా మారారు.. సీఎం పదవి దక్కడం యాదృచ్ఛికం: శిందే
-
India News
IndiGo: ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్లీవ్’..! 900 సర్వీసులు ఆలస్యం
-
Movies News
Social Look: ఆహారం కోసం ప్రియాంక ఎదురుచూపులు.. రకుల్ప్రీత్ హాట్ స్టిల్!
-
Politics News
PM Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుకు ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Samantha: కరణ్.. అన్హ్యాపీ మ్యారేజ్కి మీరే కారణం: సమంత
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి