ఇరాన్‌లో భూకంపం

ఇరాన్‌కు వాయువ్య ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా పొరుగునే ఉన్న టర్కీలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. భూమి కంపించిన ప్రాంతం ఇరుదేశాల సరిహద్దుల్లో ఉంది. అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే అందించిన వివరాల మేరకు ఇరాన్‌ దేశ సరిహద్దుకు

Published : 23 Feb 2020 23:27 IST

 పొరుగునే ఉన్న టర్కీలో 8మంది మృతి

 ఇస్తాంబుల్‌: ఇరాన్‌కు వాయువ్య ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా పొరుగునే ఉన్న టర్కీలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. భూమి కంపించిన ప్రాంతం ఇరుదేశాల సరిహద్దుల్లో ఉంది. అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే అందించిన వివరాల మేరకు ఇరాన్‌ దేశ సరిహద్దుకు 10 కి.మి.లోపల ఉండే హబష్‌- ఎ ఒల్యా గ్రామంలో ఆదివారం ఉదయం 9.23 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూకంపం వచ్చింది. తీవ్రత 5.7గా నమోదైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు