తాజ్మహల్.. సందర్శకులకు నో ఎంట్రీ!
ఆగ్రా: భారత్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా ఈ సాయంత్రం తాజ్మహల్ను సందర్శించనున్నారు. దీంతో ఇప్పటికే భద్రత ఏర్సాట్లు చేసిన అధికారులు సందర్శకులను మాత్రం మధ్యాహ్నం వరకు మాత్రమే అనుమతించనున్నారు.
ఆగ్రా: భారత్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా ఈ సాయంత్రం ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించనున్నారు. దీంతో ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేసిన అధికారులు.. సందర్శకులను మాత్రం మధ్యాహ్నం వరకు మాత్రమే అనుమతించనున్నారు. ఉదయం 11.30గంటలలోపు టికెట్ తీసుకున్నవారినే అనుమతిస్తామని అధికారులు తెలియజేశారు. భద్రత కారణాల దృష్ట్యా మధ్యాహ్నం నుంచి తాజ్మహల్లో సందర్శకులు ఎవరూ లేకుండా చూస్తామని తెలిపారు. ఈ సాయంత్రం 5.15 గంటలకు ట్రంప్ దంపతులు తాజ్మహల్ను సందర్శించి గంటపాటు ఇక్కడ గడిపే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రాతో పాటు తాజ్మహల్ పరిసరాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం