జనతా కర్ఫ్యూతో కరోనాను జయిస్తాం!
కంటికి కనపడని కరోనా వైరస్ మహమ్మారితో యావత్తు ప్రపంచం యుద్ధమే చేస్తోంది. ప్రతిరోజు వేల మందిని పొట్టనబెట్టుకుంటూ మానవ మేధస్సుకు...
ఇంటర్నెట్ డెస్క్ : కంటికి కనపడని కరోనా వైరస్ మహమ్మారితో యావత్తు ప్రపంచం యుద్ధమే చేస్తోంది. ప్రతిరోజు వేల మందిని పొట్టనబెట్టుకుంటూ మానవ మేధస్సుకు సవాల్ విసురుతున్న కొవిడ్-19ను ఓడించేందుకు కనీవినీ ఎరుగని రీతిలో మానవాళి పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన ‘జనతాకర్ఫ్యూ’కి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. వైరస్ వ్యాప్తి గొలుసుకట్టును తుంచి దాని పని పట్టేందుకు యావత్ భారతం కంకణం కట్టుకుంది. ప్రధాని ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపును స్వాగతించి ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. జనసమ్మర్ధంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు ఆదివారం ఉదయం నుంచి బోసిపోతున్నాయి. రాజధాని దిల్లీతో పాటు దేశంలోని ప్రముఖ నగరాల్లో వీధులు ఎడారులను తలపిస్తున్నాయి.
జన సంచారం లేక బోసి పోతున్న లక్నోలోని ఓ వీధి
ఖాళీగా దర్శనమిస్తున్న దిల్లీలోని ఎయిమ్స్ పైవంతెన
రోడ్లపై జన సంచారం లేకపోవడంతో ముంబయిలో ఓ మురికివాడ సమీపంలో నిలిపి ఉంచిన ఆటోలు
‘జనతాకర్ఫ్యూ’ సందర్భంగా గువాహటిలో నిలిచిన బస్సు సేవలు
నిర్మానుష్యంగా మారిన ముంబయిలోని జె.జె పైవంతెన
ముంబయిలోని తాజ్ హోటల్ వద్ద..
చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ఇలా..
చెన్నైలోని ఓ మెట్రో స్టేషన్ను శుభ్రం చేస్తున్న కార్మికురాలు
దిల్లీలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ సమీపంలో ఖాళీగా దర్శనమిస్తున్న రోడ్డును దాటుతున్న వానరం
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇలా..
నిర్మానుష్యంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని హౌరా బ్రిడ్జి
భారత దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో..
ముంబయిలో నిలిచిన రైల్వే సర్వీసులు
జన సంచారం లేని శ్రీనగర్లోని ఓ రహదారి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్మానుష్య రహదారిని దాటుతున్న శునకం
కోల్కతాలోని హౌరా రైల్వే స్టేషన్ వద్ద ఇలా..
హైదరాబాద్ పాతబస్తీలోని మక్కా మసీదు వద్ద కరోనా వైరస్ నిర్మూలనకు క్రిమి సంహార మందును వెదజల్లుతున్న ఎన్డీఆర్ఎఫ్ సభ్యుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!