50 నిమిషాల్లోనే కొవిడ్ నిర్ధారణ
కొవిడ్-19 వ్యాధిని వేగంగా గుర్తించగల సరికొత్త కిట్ను బ్రిటన్లోని ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం(యూఈఏ) పరిశోధకులు ఆవిష్కరించారు. అది కేవలం 50 నిమిషాల్లోనే రోగ నిర్ధారణ జరుపుతుంది. వ్యక్తుల గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో ఆర్ఎన్యేను విశ్లేషించడం..
సరికొత్త కిట్ను ఆవిష్కరించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు
లండన్: కొవిడ్-19 వ్యాధిని వేగంగా గుర్తించగల సరికొత్త కిట్ను బ్రిటన్లోని ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం(యూఈఏ) పరిశోధకులు ఆవిష్కరించారు. అది కేవలం 50 నిమిషాల్లోనే రోగ నిర్ధారణ జరుపుతుంది. వ్యక్తుల గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో ఆర్ఎన్యేను విశ్లేషించడం ద్వారా తన పనిని పూర్తి చేస్తుంది. ఇందులో ఒకేసారి 16 నమూనాలను పరీక్షించవచ్చు. స్మార్ట్ఫోన్తో అనుసంధానమై పనిచేసే ఈ కిట్ను నిపుణులు తమ వెంట తీసుకెళ్లవచ్చు. రెండు వారాల్లోగా అది విపణిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!