కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్‌

Published : 30 May 2020 23:58 IST

  శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్‌ జిల్లాలోని వాన్‌పొరా ప్రాంతంలో పోలీసు దళాలు గాలింపు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా భద్రతా దళాలు ఎదురుదాడి చేశాయని అధికారులు వెల్లడించారు. మరణించిన వ్యక్తులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారో ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని