శభాష్ నాసా, స్పేస్ఎక్స్..!
తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారిగా అమెరికా భూభాగం నుంచి మానవసహిత అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టిన అమెరికాకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభినందనలు తెలిపింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని పేర్కొంది. ఈ మేరకు అమెరికా రోదసి సంస్థ (నాసా), ప్రైవేటు కంపెనీ స్పేస్ఎక్స్ను కొనియాడింది.
ఇస్రో అభినందన
బెంగళూరు: తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారిగా అమెరికా భూభాగం నుంచి మానవసహిత అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టిన అమెరికాకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభినందనలు తెలిపింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని పేర్కొంది. ఈ మేరకు అమెరికా రోదసి సంస్థ (నాసా), ప్రైవేటు కంపెనీ స్పేస్ఎక్స్ను కొనియాడింది. స్పేస్ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఆదివారం ఇద్దరు నాసా వ్యోమగాములను భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కి చేరవేసిన సంగతి తెలిసిందే. వాణిజ్య అంతరిక్ష యాత్రల శకానికి ఇది శ్రీకారం చుట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా