
దొంగలను పట్టుకున్న పోలీసులకు సోకిన కరోనా
ముంబయి: దొంగలను అరెస్టు చేసి, వారిని కోర్టుకు తరలించిన పదిమంది పోలీసులకు కరోనా పాజిటివ్గా తేలింది. ముంబయిలోని కుర్లా ప్రాంతం నెహ్రూనగర్ పోలీస్స్టేషన్కు చెందిన పోలీసులు చెంబూర్లోని ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో చోరీ కేసును ఛేదించారు. దొంగతనంలో పాలుపంచుకున్న ఏడుగురు ముఠా సభ్యులను గతవారం అదుపులోనికి తీసుకొని పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం దొంగలకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా అందులో ఐదుగురికి పాజిటివ్గా నిర్ధరణ అయింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం ఆ దొంగలను అదుపులోనికి తీసుకొని విచారించిన, వారిని కోర్టుకు తరలించిన పదిమంది పోలీసులకు పరీక్షలు నిర్వహించగా వారందరికి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం పోలీసులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mohammed Zubair: జర్నలిస్ట్ జుబైర్కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ
-
India News
Mamata: జుబైర్, తీస్తా సీతల్వాడ్ చేసిన నేరమేంటి?: కేంద్రానికి దీదీ సూటిప్రశ్న
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియాతోనూ ఇదే దూకుడుతో ఆడతాం: బెన్ స్టోక్స్
-
Movies News
Social Look: రామ్చరణ్ ఇంట బాలీవుడ్ స్టార్ల సందడి.. పూజాహెగ్డే ‘వాటర్ బ్రేక్’!
-
General News
Health: పులిరాజా వెళ్లిపోలేదు.. జాగ్రత్త!
-
Politics News
TS Highcourt: మంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్ను కలిసిన ఫడణవీస్
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
- Ire vs Ind: ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం.. సిరీస్ కైవసం
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Johnny Depp: డిస్నీ వరల్డ్లోకి జానీ డెప్.. రూ.2,535 కోట్ల ఆఫర్ నిజమేనా?
- Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం
- Social Look: రామ్చరణ్ ఇంట బాలీవుడ్ స్టార్ల సందడి.. పూజాహెగ్డే ‘వాటర్ బ్రేక్’!
- Rocketry: ఆ ఉద్దేశంతోనే ‘రాకెట్రీ’ తీశా.. వారంతా భారత్కు తిరిగిరావాలి: మాధవన్