భయపెడుతున్న కొత్తరకం న్యుమోనియా!

కొవిడ్‌ కంటే ప్రమాదకరమైన న్యూమోనియో.. కజఖ్‌స్థాన్‌లో మరణ మృదంగం మోగిస్తోందని, తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలోని చైనా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. పేరు తెలియని న్యూమోనియాతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 

Published : 11 Jul 2020 07:25 IST

బీజింగ్‌: కొవిడ్‌ కంటే ప్రమాదకరమైన న్యూమోనియో.. కజఖ్‌స్థాన్‌లో మరణ మృదంగం మోగిస్తోందని, తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలోని చైనా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. పేరు తెలియని న్యూమోనియాతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 1772 మంది మృతి చెందారని తెలిపింది. ఈ హెచ్చరికను కజఖ్‌స్థాన్‌ కొట్టిపారేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని