అంబర వీధిలో సంబరంగా వివాహం
ఈ చిత్రంలో కనిపిస్తున్న నూతన వధూవరులు తమిళనాడులోని మదురై జిల్లా కోరిప్పాళ్యం, మదురైలకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల సంతానం.
ఈ చిత్రంలో కనిపిస్తున్న నూతన వధూవరులు తమిళనాడులోని మదురై జిల్లా కోరిప్పాళ్యం, మదురైలకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల సంతానం. వీరి పెళ్లికోసం పెద్దలు ఓ ప్రైవేట్ విమానాన్ని బుక్ చేశారు. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో 161 మందితో విమానం మదురై నుంచి తూత్తుకుడికి బయలుదేరింది. వధూవరులు, కుటుంబసభ్యులు, బంధువులు మాత్రమే విమానం ఎక్కారు. వీరందరికీ ముందుగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించి నెగిటివ్గా తేలిన తర్వాత ప్రయాణానికి అనుమతించారు. కాసేపటి తర్వాత వధువు దక్షిణ మెడలో వరుడు రాకేష్ తాళి కట్టారు. విమానం తూత్తుకుడికి వెళ్లి, తిరిగి మదురైకి చేరుకుంది.
-న్యూస్టుడే, చెన్నై(ఆర్కేనగర్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్