Afghan crisis: భారత్‌కు వచ్చే అఫ్గాన్లంతా ఈ-వీసాలు తీసుకోవాలి

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో భారత్‌లో తాత్కాలిక ఆశ్రయం పొందాలనుకుంటున్న శరణార్థులు ఈ-వీసాలను....

Updated : 26 Aug 2021 09:34 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో భారత్‌లో తాత్కాలిక ఆశ్రయం పొందాలనుకుంటున్న శరణార్థులు ఈ-వీసాలను తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. గతంలో వీసాలు తీసుకుని, ప్రస్తుతం భారత్‌లో లేని అఫ్గాన్ల వీసాలు చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. వారు కూడా ఈ-వీసాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు