Petrol: ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే.. ఉచితంగా పెట్రోల్‌ 

ట్రాఫిక్‌ నిబంధనలను పాటించిన వారికి రూ.100 పెట్రోల్‌ ఉచితంగా అందిస్తోంది గుజరాత్‌ సర్కార్‌.

Published : 05 Dec 2021 14:53 IST

ట్రాఫిక్‌ నిబంధనలను పాటించిన వారికి రూ.100 పెట్రోల్‌ ఉచితంగా అందిస్తోంది గుజరాత్‌ సర్కార్‌. ఇలా రోజూ 50 మందిని ఎంపిక చేసి.. వారికి ఉచితంగా పెట్రోల్, డీజిల్‌ కూపన్స్‌ అందిస్తున్నట్లు వడోదరా పోలీస్‌ కమిషనర్‌ షంషేర్‌ సింగ్‌ తెలిపారు. వీటితో పాటు రెస్టారెంట్‌ కూపన్స్‌ సైతం అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర హోంమంత్రి హర్షా సంఘ్వీ ప్రారంభించిన ఈ కార్యక్రమం.. ఏడాది పాటు కొనసాగుతుందన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని