మదరసాలో ఇస్లామిక్ జెండా ఆవిష్కరించిన వ్యక్తి అరెస్టు
గణతంత్ర దినోత్సవం రోజున ఓ మదరసాపై ఇస్లామిక్ జెండా ఎగురవేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బారాబంకీ: గణతంత్ర దినోత్సవం రోజున ఓ మదరసాపై ఇస్లామిక్ జెండా ఎగురవేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్ప్రదేశ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బారాబంకీ జిల్లాలోని హుసేనాబాద్ గ్రామంలో అసిఫ్ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Vijayawada: విజయవాడలో డ్రగ్స్ స్వాధీనం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Rains: మూడు రోజులు తేలికపాటి వర్షాలు
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
India News
Usha Gokani: మహాత్మాగాంధీ మనవరాలి కన్నుమూత
-
Politics News
TDP: ఎమ్మెల్యే భవాని సభలో లేకున్నా ‘సాక్షి’లో తప్పుడు ఫొటో: తెదేపా ఎమ్మెల్యే స్వామి