పట్టాల పొడవునా 622 కి.మీ. కంచె
రైళ్లు ఢీకొని పశువులు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరిగిపోతుండటంతో రైల్వేశాఖ రక్షణ చర్యలు చేపట్టింది.
పశువులను రైళ్లు ఢీకొట్టకుండా ఏర్పాటు
దిల్లీ: రైళ్లు ఢీకొని పశువులు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరిగిపోతుండటంతో రైల్వేశాఖ రక్షణ చర్యలు చేపట్టింది. ముంబయి - అహ్మదాబాద్ రైలు మార్గం వెంబడి 622 కి.మీ. పొడవునా కంచె నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించామని ఆదివారం ప్రకటించింది. రూ.245.26 కోట్లతో నిర్మిస్తున్న ఈ కంచె మే నెలాఖరుకు పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా