హిందూ యువతులను అపహరిస్తున్న ముస్లింలు: బాబా రాందేవ్
ముస్లింలు హిందూ యువతులను అపహరిస్తున్నారని యోగాగురు రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం, క్రైస్తవ మతాలు మత మార్పిళ్లకు పాల్పడుతుంటే హిందూమతం.
జైపుర్: ముస్లింలు హిందూ యువతులను అపహరిస్తున్నారని యోగాగురు రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం, క్రైస్తవ మతాలు మత మార్పిళ్లకు పాల్పడుతుంటే హిందూమతం.. హిందువులను మంచి పనులు చేయాలంటూ బోధిస్తుందని తెలిపారు. ‘‘ప్రతి రోజు ముస్లింలు అయిదుసార్లు నమాజు చేస్తారు. ఆ తరువాత వారేం కోరుకుంటే అది చేస్తారు. హిందూ యువతులను అపహరిస్తారు. కొంతమంది ప్రపంచమంతటినీ ఇస్లాంగా మార్చేయడంపై, మరికొందరు క్రైస్తవంలోకి మార్చాలంటూ మాట్లాడతారు. కొందరు ఉగ్రవాదులుగా మారుతుంటారు.. మరోపక్క నమాజు చేస్తుంటారు’’ అని బార్మేర్లో గురువారం జరిగిన ఓ సమావేశంలో రాందేవ్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Khalistan: ఆగని ఖలిస్థానీ అనుకూలవాదుల దాడులు.. నిన్న లండన్.. నేడు శాన్ఫ్రాన్సిస్కో
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు
-
India News
Flight Pilots: విమానంలో ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఆహారం ఎందుకు తీసుకోరు?
-
India News
Antibiotics: కొవిడ్ కేసుల పెరుగుదల వేళ.. యాంటిబయాటిక్స్పై కేంద్రం మార్గదర్శకాలు
-
Movies News
Amitabh Bachchan: గాయం నుంచి కోలుకున్న అమితాబ్.. సోషల్ మీడియాలో పోస్ట్
-
India News
Anand Mahindra: గతం వదిలేయ్.. భవిష్యత్తుపై హైరానావద్దు.. మహీంద్రా పోస్టు చూడాల్సిందే..!