10న ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 10న ఉదయం 9.18 గంటలకు చిన్న ఉపగ్రహ వాహకనౌక-డీ2 (ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నేటి నుంచి అనుసంధానం
శ్రీహరికోట, న్యూస్టుడే: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 10న ఉదయం 9.18 గంటలకు చిన్న ఉపగ్రహ వాహకనౌక-డీ2 (ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనుసంధాన కార్యక్రమాలు షార్లోని మొదటి ప్రయోగ వేదికలో ఆదివారం ప్రారంభంకానున్నాయి. రెండు రోజుల పాటు అనుసంధానం, అనంతరం వివిధ పరీక్షలు చేపట్టనున్నారు. ఎస్ఎస్ఎల్వీ-డీ2 ద్వారా ఈవోఎస్-07తో పాటు మరో రెండు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. వీటి బరువు 334 కిలోలు. గత ఏడాది ఆగస్టు 7న మొదటిసారిగా పంపిన ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలమైన నేపథ్యలో డీ2 ప్రయోగం విషయంలో శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్లో మ్యాచ్లు ఎప్పుడంటే..
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్పై ఇంత వ్యామోహమా!..సెల్ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి