కోర్టు భవనంలోకి చిరుతపులి
ఓ చిరుత పులి ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్లోని జిల్లా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి.. పది మందిని గాయపర్చింది.
అడ్డొచ్చిన పదిమందిపై దాడి
నాలుగు గంటల తర్వాత పట్టివేత
గాజియాబాద్: ఓ చిరుత పులి ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్లోని జిల్లా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి.. పది మందిని గాయపర్చింది. కవినగర్ పోలీసు స్టేషన్ పరిధి ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుత మొదట న్యాయస్థానం భవనం గ్రౌండ్ ఫ్లోర్లోకి ప్రవేశించి ఒకరిపై దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. నాలుగు గంటల పాటు శ్రమించిన అనంతరం అటవీ శాఖ సిబ్బంది చిరుతను బంధించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ శ్రీవాస్తవ తెలిపారు. పులి దాడిలో ఇద్దరు న్యాయవాదులు, హెడ్ కానిస్టేబుల్, మరో ఏడుగురు గాయపడినట్లు చెప్పారు. అక్కడి నుంచి చిరుతపులిని అటవీ శాఖ సిబ్బంది తరలించినట్లు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amritpal Singh: అమృత్పాల్ ఉత్తరాఖండ్లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో ఫొటోలు
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం
-
Politics News
kotamreddy giridhar reddy: నెల్లూరు టు మంగళగిరి.. కార్లతో గిరిధర్రెడ్డి భారీ ర్యాలీ
-
Movies News
Keerthy Suresh: ‘మహానటి’ని అంగీకరించినందుకు ట్రోల్స్ ఎదుర్కొన్నా: కీర్తిసురేశ్
-
Politics News
YSRCP: ఆ అత్యాశే కొంప ముంచిందా?