Organ Donation: 65 ఏళ్లు పైబడినవారూ ఇక అవయవాలు స్వీకరించొచ్చు!
ఇక నుంచి 65 ఏళ్లు పైబడిన రోగులు కూడా మరణించిన దాతల నుంచి అవయవాలు స్వీకరించేందుకు తమ పేరును నమోదు చేసుకోవచ్చు.
నిబంధనలు సవరించిన కేంద్రం
దిల్లీ: ఇక నుంచి 65 ఏళ్లు పైబడిన రోగులు కూడా మరణించిన దాతల నుంచి అవయవాలు స్వీకరించేందుకు తమ పేరును నమోదు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘గతంలో గరిష్ఠ వయోపరిమితి 65 ఏళ్లు ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన తొలగించడంతో ఏ వయసులో ఉన్నవారైనా మరణించిన వ్యక్తుల నుంచి అవయవాలు తీసుకోవచ్చు’’ అని ఓ అధికారి పేర్కొన్నారు. అంతేకాదు.. అవయవాలు స్వీకరించే రోగుల నుంచి నివాస ధ్రువపత్రాలను అడగకూడదని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. రిజిస్ట్రేషన్ కోసం ఫీజులు కూడా వసూలు చేయకూడదని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Turkey: తుర్కియే పార్లమెంట్ వద్ద ఆత్మాహుతి దాడి
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్
-
Chatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్కు చేరనున్న ఛత్రపతి శివాజీ ఆయుధం
-
Kuppam: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కుప్పంలో భారీ ర్యాలీ
-
LPG prices: వాణిజ్య గ్యాస్ సిలిండర్పై భారం.. రూ.209 పెంపు
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్