కొంగతో స్నేహం.. చూడడానికి వెళ్లిన అఖిలేశ్‌ యాదవ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మండకా గ్రామానికి చెందిన ఆరిఫ్‌ ఖాన్‌ గుర్జర్‌ కొన్ని నెలల క్రితం తన పొలంలో గాయపడిన ఓ భారీ కొంగను కాపాడారు.

Updated : 06 Mar 2023 10:05 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మండకా గ్రామానికి చెందిన ఆరిఫ్‌ ఖాన్‌ గుర్జర్‌ కొన్ని నెలల క్రితం తన పొలంలో గాయపడిన ఓ భారీ కొంగను కాపాడారు. అప్పటి నుంచి ఆ కొంగ అతణ్ని విడిచి వెళ్లడం లేదు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆదివారం మండకా గ్రామానికి వెళ్లి ఆరిఫ్‌ఖాన్‌ను కలిశారు. కొంగతో స్నేహం వివరాలను తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని