ఏసీ త్రీటైర్ ఎకానమీలో పాతధర పునరుద్ధరణ
రైళ్లలో ఏసీ త్రీటైర్ ఎకానమీ తరగతి ధరలను పునరుద్ధరిస్తూ రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత నవంబరులో ఈ ధరలను ఉపసంహరించి, ఏసీ త్రీటైర్తో సమానం చేసింది.
దిల్లీ: రైళ్లలో ఏసీ త్రీటైర్ ఎకానమీ తరగతి ధరలను పునరుద్ధరిస్తూ రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత నవంబరులో ఈ ధరలను ఉపసంహరించి, ఏసీ త్రీటైర్తో సమానం చేసింది. అప్పట్లో ఎకానమీ తరగతిలో దుప్పట్లు, రగ్గుల సరఫరా ఉండేది కాదు. ఇప్పుడు ధర తగ్గినా.. వాటిని మాత్రం సరఫరా చేస్తారు. ఇప్పటికే ముందస్తు టికెట్లు తీసుకున్నవారికి వ్యత్యాసపు సొమ్మును వాపసు ఇస్తారు. సాధారణ థర్డ్ ఏసీతో పోలిస్తే ఎకానమీ తరగతి టికెట్ ధర 6 నుంచి 8% తక్కువ. ఏసీ త్రీటైర్లో 72 బెర్తులుంటే ఎకానమీలో 80 ఉంటాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Yash: మరో రామాయణం సిద్ధం.. రాముడిగా రణ్బీర్, రావణుడిగా యశ్..!
-
Sports News
WTC Final: తొలి క్రికెటర్గా ట్రావిస్ హెడ్ ఘనత.. మొదటి రోజు ఆటలో రికార్డుల జోరు!
-
Crime News
Crime News: ముంబయిలో సహజీవన భాగస్వామిని ముక్కలు చేసి..ఆపై కుక్కర్లో ఉడికించి..!
-
General News
Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్రావు
-
India News
Wrestlers Protest: బ్రిజ్భూషణ్పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ