ధన్ఖడ్, కిరణ్ రిజిజులపై వేటు వేయండి
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు న్యాయవ్యవస్థ, కొలీజియంలపై చేసిన విమర్శలకు వ్యతిరేకంగా బొంబాయి న్యాయవాదుల సంస్థ(బీఎల్ఏ) మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టులో బొంబాయి న్యాయవాదుల సంస్థ పిటిషన్
దిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు న్యాయవ్యవస్థ, కొలీజియంలపై చేసిన విమర్శలకు వ్యతిరేకంగా బొంబాయి న్యాయవాదుల సంస్థ(బీఎల్ఏ) మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందు ఆ సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చడంతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కిరణ్ రిజిజు, జగదీప్ ధన్ఖడ్ ఇద్దరూ తమ వ్యాఖ్యలు, ప్రవర్తన ద్వారా మన దేశ రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై అవిశ్వాసం వ్యక్తం చేశారని బీఎల్ఏ ఆరోపించింది. వారిద్దరూ ఆయా పదవుల్లో కొనసాగడానికి అనర్హులుగా ప్రకటించాలని కోరింది. రాజ్యాంగంపై విశ్వాసం కలిగి ఉంటామని ధన్ఖడ్, కిరణ్ రిజిజు ప్రమాణం చేసిన విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అంబానీ ఇంట వారసురాలు.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్- శ్లోకా దంపతులు
-
General News
AP News: వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన సీఐడీ
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు