ఒక్క రోజులో 3,016 కొత్త కేసులు
దేశంలో కరోనా వైరస్ మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 3,016 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూడటం గమనార్హం. చివరగా అక్టోబరు 2న ఒక్క రోజులో 3,375 కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసుల సంఖ్య 13,509కు చేరింది. వైరస్తో తాజాగా 14 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,862కు పెరిగింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Shashi Tharoor: ‘వందే భారత్’ సరే.. కానీ సుదీర్ఘ ‘వెయిటింగ్’కు తెరపడేదెప్పుడు?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Ahimsa: ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్ను కొట్టారా? విలేకరి ప్రశ్నకు తేజ స్ట్రాంగ్ రిప్లై!
-
General News
Weather Update: తెలంగాణలో మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు
-
Crime News
Hyderabad: ఒక్క మిస్డ్ కాల్తో రెండు జీవితాలు బలి.. రాజేశ్ మృతి కేసులో కీలక ఆధారాలు
-
India News
Wrestlers protest: గంగా నది తీరంలో రోదనలు.. పతకాల నిమజ్జనానికి బ్రేక్