చరిత్ర పుటల్లో పార్లమెంటు భవనం
అటు వృత్తాకారంలో ఉన్న పార్లమెంటు పాత భవనం, ఇటు త్రికోణాకారంలో ఉన్న కొత్త భవనం. దేనికవే ప్రత్యేకమైనవి.
దిల్లీ: అటు వృత్తాకారంలో ఉన్న పార్లమెంటు పాత భవనం, ఇటు త్రికోణాకారంలో ఉన్న కొత్త భవనం. దేనికవే ప్రత్యేకమైనవి. స్వాతంత్య్రం రాకముందు నుంచీ ఉన్నది ఒకటైతే, అమృతోత్సవాల తరుణంలో ఠీవిగా కొలువుదీరిన భవనం రెండోది. ఇప్పటికి శతాబ్దానికంటే ముందు పాత భవనానికి పునాదులు పడ్డాయి.
* 1921 ఫిబ్రవరి 12: కౌన్సిల్ హౌస్గా పిలిచే పార్లమెంటు హౌస్కు శంకుస్థాపన
* 1927 జనవరి 18: పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్
* 1927 జనవరి 19: పార్లమెంటు సముదాయంలో ‘సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ’ మూడోవిడత తొలి సమావేశం
* 1946 డిసెంబరు 9: రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం
* 1947 ఆగస్టు 14/ 15: రాజ్యాంగ పరిషత్తు అర్ధరాత్రి సమావేశంలో బ్రిటిషర్ల నుంచి అధికారాల బదిలీ
* 1952 మే 13: ఉభయ సభల తొలి సమావేశాలు
* 1970 ఆగస్టు 3: పార్లమెంటు అనుబంధ భవనానికి పునాది వేసిన అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి
* 1975 అక్టోబరు 24: ఈ అనుబంధ భవనాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు.
* 1987 ఆగస్టు 15: పార్లమెంటు గ్రంథాలయానికి అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ శంకుస్థాపన
* 2002 మే 7: పార్లమెంటు గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్
* 2009 మే 5: మరో అనుబంధ భవనానికి అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, అప్పటి స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ శంకుస్థాపన
* 2017 జులై 31: పార్లమెంటు అనుబంధ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
* 2019 ఆగస్టు 5: అధునాతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను ఉపరాష్ట్రపతి హోదాలో ఎం.వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సమర్పించారు.
* 2020 డిసెంబరు 10: కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన
* 2023 మే 28: మోదీ చేతుల మీదుగా కొత్త భవనం ప్రారంభం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం