ప్రతి నిర్ణయం ప్రజల కోసమే: మోదీ
ప్రజల జీవితాలను మెరుగుపరచాలన్న తీవ్ర కాంక్షే తాను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ముందుకు నడిపిందని ప్రధాని మోదీ అన్నారు.
వారి జీవితాలను మెరుగుపరచాలనేదే నా ఆకాంక్ష
అదే ముందుకు నడిపిస్తోంది: మోదీ
దిల్లీ: ప్రజల జీవితాలను మెరుగుపరచాలన్న తీవ్ర కాంక్షే తాను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ముందుకు నడిపిందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం కొలువుదీరి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చడానికి మరింత కష్టపడి పనిచేస్తామని చెప్పారు. ‘ఈ తొమ్మిది సంవత్సరాలుగా పేదవారి గౌరవం, జీవన ప్రమాణాలను పెంచడానికే పరితపించాం. అనేక కార్యక్రమాల ద్వారా కొన్ని లక్షలమంది జీవితాలను మార్చివేశాం. వినమ్రత, కృతజ్ఞత భావంతో ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.
మోదీ సభతో కార్యక్రమాలు షురూ
కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భాజపా నెలరోజుల పాటు భారీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బుధవారం రాజస్థాన్లోని అజ్మేర్లో జరగబోయే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగంతో ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో మొదలవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sky bus: స్కైబస్లో కేంద్రమంత్రి గడ్కరీ టెస్టు రైడ్.. త్వరలో ఆ బస్సులు భారత్కు!
-
DK Aruna: తెలంగాణ మోడల్ అంటే.. అవినీతి మోడల్: డీకే అరుణ
-
Stock Market: నష్టాల్లోనే మార్కెట్ సూచీలు.. 19,450 దిగువన స్థిరపడ్డ నిఫ్టీ
-
Ranbir Kapoor: రణ్బీర్ కపూర్కు ఈడీ సమన్లు
-
Union Cabinet: పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. సిలిండర్పై రాయితీ ₹300లకు పెంపు
-
Nellore: నెల్లూరులో ఉద్రిక్తత.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి