ఒడిశా దుర్ఘటనలో 278కి చేరిన మరణాల సంఖ్య

ఒడిశాలో ఈ నెల 2న చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారిలో ముగ్గురు చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.

Published : 06 Jun 2023 04:07 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో ఈ నెల 2న చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారిలో ముగ్గురు చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఈ దుర్ఘటనలో మృత్యువాతపడ్డవారి సంఖ్య 278కి పెరిగింది. క్షతగాత్రుల్లో 200 కంటే తక్కువ మందే ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఒడిశా అధికార వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని