అలనాటి దూరదర్శన్ యాంకర్ గీతాంజలి అయ్యర్ కన్నుమూత
భారత్లో తొలితరం మహిళా ఆంగ్ల న్యూస్ ప్రజెంటర్లలో ఒకరైన గీతాంజలి అయ్యర్ (76) కన్నుమూశారు. ఆమె.. కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు.
దిల్లీ: భారత్లో తొలితరం మహిళా ఆంగ్ల న్యూస్ ప్రజెంటర్లలో ఒకరైన గీతాంజలి అయ్యర్ (76) కన్నుమూశారు. ఆమె.. కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. బుధవారం ఒక్కసారిగా కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. గీతాంజలి కోల్కతాలోని లొరెటో కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1971లో దూరదర్శన్లో చేరారు. నాలుగుసార్లు ఉత్తమ యాంకర్ అవార్డు అందుకున్నారు. 1989లో ‘ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డ్ ఫర్ ఔట్స్టాండింగ్ ఉమెన్’ను కూడా దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.