లేచి నిలబడి భక్తులను దీవిస్తున్న వినాయకుడు!
గణేశ్ నవరాత్రుల సందర్భంగా కోల్కతాలో వినూత్నంగా ఏర్పాటుచేసిన పూజామండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
గణేశ్ నవరాత్రుల సందర్భంగా కోల్కతాలో వినూత్నంగా ఏర్పాటుచేసిన పూజామండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నగరంలో ఓచోట సెన్సర్ సహాయంతో ప్రత్యేకంగా రూపొందించిన గణేశుని విగ్రహం భక్తులు పాదాలను తాకి నమస్కరించిన వెంటనే లేచి నిలబడి ఆశీర్వాదం అందిస్తోంది. దీంతో ఈ గణనాథుడిని చూసేందుకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. మండపంలో గణేశుడితోపాటు లోకనాథ్, మహాదేవ్, కాళీమాత, చైతన్య విగ్రహాలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంగణానికి పాంచ్ధామ్ అని పేరు పెట్టినట్లు మండప నిర్వాహకుడు బిప్లబ్ దేవ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాక్ అమ్మాయి.. భారత్ అబ్బాయి.. కొవిడ్ కష్టాలు దాటి కల్యాణం
అయిదేళ్లుగా ప్రేమించుకొంటున్న ఈ జంట కొవిడ్ సహా పలు ఆటంకాలు అధిగమించి, దేశాల సరిహద్దులు దాటి కొత్త సంవత్సర ప్రారంభంలో ఒకటి కానుంది. -
‘రైతుబిడ్డ..’ ఏడాదికి రూ.కోటి టర్నోవర్
ఆధునిక పద్ధతిలో సేద్యం చేస్తూ ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవరును సాధించిన రైతు రమేశ్ నాయక్ ‘బిలియనీర్ ఫార్మర్’ అవార్డును దక్కించుకున్నారు. -
తమిళనాడులో వర్షాలకు 12మంది మృతి
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 12మంది మృతిచెందారు. ఇందులో చెన్నైనగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 మంది చనిపోయినట్లు యంత్రాంగం చెబుతోంది. -
వీడియో కాన్ఫరెన్స్ విచారణ ప్రసారాలు నిలిపివేత
కేసుల విచారణ సమయంలో కొన్ని అనుచిత ఘటనలు వెలుగులోకి రావడంతో బెంగళూరు, ధార్వాడ, కలబురగి పీఠాలలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేసే విచారణలను ఉన్నత న్యాయస్థానం మంగళవారం రద్దు చేసింది. -
భూ కక్ష్యలోకి తిరిగొచ్చిన చంద్రయాన్-3 మాడ్యూల్
అంతరిక్ష ప్రయోగాల పరంపరలో ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. జాబిల్లి కక్ష్యలో తిరుగుతున్న ప్రొపల్షన్ మాడ్యూల్ను తిరిగి భూ కక్ష్యలోకి విజయవంతంగా తీసుకువతచ్చింది. -
‘అపోలో కిడ్నీ రాకెట్’పై విచారణకు కేంద్రం ఆదేశం
దేశ రాజధాని నగరంలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిపై వచ్చిన కిడ్నీ విక్రయ కుంభకోణ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్వోటీటీవో) ఆదేశాలు జారీ చేసిందని మంగళవారం అధికారవర్గాలు తెలిపాయి. -
పౌరసత్వం మంజూరైన అస్సాం వలసదారుల వివరాలు అందజేయండి
బంగ్లాదేశ్ నుంచి భారత్కు 1966-1971 మధ్య కాలంలో వలస వచ్చిన వారి వల్ల అస్సాం రాష్ట్ర జనాభా, సాంస్కృతిక గుర్తింపుపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపే సమాచారం ఏదీ తన ముందు లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. -
రూ.113 కోట్ల అనుమానాస్పద చెల్లింపులు నిలిపివేశాం
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కింద కోరిన క్లెయిమ్లలో అనుమానాస్పదంగా ఉన్న రూ.113 కోట్ల విలువైన క్లెయిమ్లను విచారణ పూర్తయ్యేవరకు నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో దిల్లీ వర్సిటీ భేష్
పర్యావరణ విద్య, వాతావరణ మార్పుల వంటి విషయాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తున్న దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. -
లారెన్స్ బిష్ణోయ్ ముఠా లక్ష్యంగా ఈడీ దాడులు
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా మనీలాండరింగ్ నెట్వర్క్ లక్ష్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు మొదలయ్యాయి. -
డీప్ఫేక్ నియంత్రణపై సమీక్షించిన కేంద్రం
తప్పుడు సమాచారం, డీప్ఫేక్ల నియంత్రణలో ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. -
కొన్ని విషయాలపై మౌనమే ఉత్తమం
న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులపై కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలపకుండా కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
సురక్షిత నగరం కోల్కతా
దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా వరుసగా మూడోసారి మొదటిస్థానంలో నిలిచింది. -
యూపీలో వందేళ్లుగా శునకానికి పూజలు
ఉత్తర్ప్రదేశ్లోని భైరవ్ గుడిలో గత వందేళ్లుగా శునకం విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఈ విగ్రహం పాదాలకు నల్లదారం కట్టి ఏమైనా కోరుకుంటే అది జరుగుతుందని స్థానికుల విశ్వాసం. -
ఈసారి వేడి శీతాకాలం!
ఈ శీతాకాలంలో ప్రపంచ సరాసరి ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఎక్కువగా నమోదు కావొచ్చని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
పదేళ్లలో 101 శాతం పెరిగిన తలసరి అప్పు
కేంద్ర ప్రభుత్వం చేసిన తలసరి అప్పు గత పదేళ్లలో 101 శాతం పెరిగింది. ఇదే సమయంలో తలసరి ఆదాయం మాత్రం 62.59 శాతం మాత్రమే వృద్ధి చెందింది. -
నేరేడు జన్యుక్రమం ఆవిష్కరణ
నేరేడు చెట్టుకు సంబంధించిన జన్యుక్రమాన్ని భారత శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆవిష్కరించారు. ఈ జాతి మొక్కలో కనిపించే ఔషధ గుణాల జన్యు, పరిణామక్రమ ప్రాతిపదికను అర్థంచేసుకోవడానికి ఈ కసరత్తు చేపట్టారు. -
Pranab Mukherjee: ‘సోనియా నన్ను ప్రధానిని చేయరు’: కుమార్తె శర్మిష్ఠతో ప్రణబ్
ప్రధానమంత్రి పదవి రేసు నుంచి వైదొలగాలని సోనియా గాంధీ (Sonia Gandhi) నిర్ణయించుకున్న తర్వాత జరిగిన పరిణామాలు.. ప్రణబ్ ముఖర్జీని ప్రధాని చేయకపోవడం వంటి విషయాలు శర్మిష్ఠ రాసిన పుస్తకంలో పొందుపరిచారు.


తాజా వార్తలు (Latest News)
-
Rains: తుపాను ప్రభావం.. ఏపీలో కొనసాగుతున్న వర్షాలు
-
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 పైన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Vo5G: ఫోన్లో వో5జీ ఉందా?
-
Double Bedroom Houses: ఇచ్చినవెన్ని.. ఇవ్వాల్సినవెన్ని?
-
Congress: ఖమ్మం జిల్లా నుంచి అమాత్యయోగం ఎవరెవరికో..?