కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 కోట్లు
కరోనా సమయంలో విధుల్లో చనిపోయిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు దిల్లీ సీఎం కేజ్రీవాల్ చెరో రూ.కోటి అందించారు. కొవిడ్-19 వైరస్ సోకి ఓంపాల్ సింగ్, రాజ్కుమార్ మరణించారు. ఓంపాల్
దిల్లీ: కరోనా సమయంలో విధుల్లో చనిపోయిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు దిల్లీ సీఎం కేజ్రీవాల్ చెరో రూ.కోటి అందించారు. కొవిడ్-19 వైరస్ సోకి ఓంపాల్ సింగ్, రాజ్కుమార్ మరణించారు. ఓంపాల్ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కాగా, రాజ్కుమార్ సెక్యూరిటీ గార్డు. గురువారం సీఎం బాధిత కుటుంబాలను పరామర్శించి చెక్కులను అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు