కశ్మీర్లో మహిళా జవాన్ల మోహరింపు
జమ్మూ-కశ్మీర్లో మహిళా జవాన్లు రంగంలోకి దిగారు. అస్సాం రైఫిల్స్ దళానికి చెందిన వీరు.. చెక్ పాయింట్ల వద్ద మహిళలు, చిన్నారులను తనిఖీ చేయడం వంటి విధులు నిర్వర్తిస్తారు. ఇళ్లలో జరిగే సోదాల్లోనూ
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్లో మహిళా జవాన్లు రంగంలోకి దిగారు. అస్సాం రైఫిల్స్ దళానికి చెందిన వీరు.. చెక్ పాయింట్ల వద్ద మహిళలు, చిన్నారులను తనిఖీ చేయడం వంటి విధులు నిర్వర్తిస్తారు. ఇళ్లలో జరిగే సోదాల్లోనూ వీరు పాలుపంచుకుంటారు. ముఖ్యంగా ఈ మహిళా జవాన్లు.. స్థానిక బాలికల్లో స్ఫూర్తి నింపుతారని, అపోహలను పటాపంచలు చేసి, జీవితంలో ఉన్నత స్థాయి లక్ష్యాలను సాధించేలా మార్గదర్శకంగా నిలుస్తారని అధికారులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా