ఎన్జీటీ జ్యుడీషియల్‌ సభ్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో జ్యుడీషియల్‌ సభ్యుల నియామకానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు అర్హులైన విశ్రాంత న్యాయమూర్తులు ఈ...

Updated : 06 Oct 2021 06:01 IST

ఈనాడు, దిల్లీ: జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో జ్యుడీషియల్‌ సభ్యుల నియామకానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు అర్హులైన విశ్రాంత న్యాయమూర్తులు ఈ నెల 26వ తేదీలోపు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సూచించింది. పూర్తి వివరాలనుmoef.gov.in/en/లో ఉంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని