ఎన్జీటీ జ్యుడీషియల్ సభ్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో జ్యుడీషియల్ సభ్యుల నియామకానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు అర్హులైన విశ్రాంత న్యాయమూర్తులు ఈ...
ఈనాడు, దిల్లీ: జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో జ్యుడీషియల్ సభ్యుల నియామకానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు అర్హులైన విశ్రాంత న్యాయమూర్తులు ఈ నెల 26వ తేదీలోపు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సూచించింది. పూర్తి వివరాలనుmoef.gov.in/en/లో ఉంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా