Covishield: కొవిషీల్డ్ తీసుకుంటే క్వారంటైన్ నుంచి మినహాయింపు
కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకొని తమ దేశానికి వచ్చే భారతీయులకు క్వారంటైన్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.
భారతీయులకు ఊరటనిచ్చిన బ్రిటన్
దిల్లీ: కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకొని తమ దేశానికి వచ్చే భారతీయులకు క్వారంటైన్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఈ నెల 11 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని భారత్లో బ్రిటిష్ హైకమిషనర్ గురువారం వెల్లడించారు. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ తమ దేశానికి వచ్చే భారతీయులు 10రోజుల క్వారంటైన్లో ఉండాల్సిందేనంటూ బ్రిటన్ ఇటీవల నిబంధన జారీ చేసింది. దీంతో భారత్ కూడా ఇక్కడికొచ్చే బ్రిటన్ పౌరులకూ క్వారంటైన్ను తప్పనిసరి చేసింది. దీంతో ఆ దేశం దిగొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే