పాటల బృందంపై తాలిబన్ల కాల్పులు

వివాహ వేడుకలో పాటలు పాడుతున్నవారిపై తాలిబన్లు కాల్పులు జరపడంతో 13 మంది మరణించారని  అఫ్గానిస్థాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ శనివారం ట్వీట్‌ చేశారు. నంగర్‌హార్‌ ప్రావిన్స్‌లో ఇది చోటు చేసుకుందని తెలిపారు.

Published : 31 Oct 2021 06:07 IST

13 మంది మృతి

కాబుల్‌: వివాహ వేడుకలో పాటలు పాడుతున్నవారిపై తాలిబన్లు కాల్పులు జరపడంతో 13 మంది మరణించారని  అఫ్గానిస్థాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ శనివారం ట్వీట్‌ చేశారు. నంగర్‌హార్‌ ప్రావిన్స్‌లో ఇది చోటు చేసుకుందని తెలిపారు. సంగీత కార్యక్రమాలంటే తాలిబన్లకు ఇష్టం ఉండదు. పాడుతున్నవారి నోళ్లు మూయించడానికే కాల్పులు జరిపారని అమ్రుల్లా ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని