దళితుడి ఇంట్లో యోగి సంక్రాంతి విందు!
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఓ దళిత కుటుంబంతో కలసి భోజనం చేశారు. గోరఖ్పుర్ పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ అమృత్లాల్ భారతి అనే దళిత వ్యక్తి ఇంటికి వెళ్లారు. వారి
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఓ దళిత కుటుంబంతో కలసి భోజనం చేశారు. గోరఖ్పుర్ పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ అమృత్లాల్ భారతి అనే దళిత వ్యక్తి ఇంటికి వెళ్లారు. వారి కుటుంబంతో కలసి సంక్రాంతి విందును ఆరగించారు. అనంతరం సమాజ్వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు సామాజిక బహిష్కరణకు గురయ్యారని ఆరోపించారు. భాజపా సర్కారు దళిత వ్యతిరేకి అని ఆరోపణలు గుప్పిస్తూ స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్, ధరమ్సింగ్ సైనీ తమ మంత్రి పదవులకు ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో యోగి తాజాగా దళితుల ఇంట్లో భోజనం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం