చిత్రవార్త

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’లో సోమ్‌నాథ్‌ శకం ఆరంభమైంది. శుక్రవారం ఆయన అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, అంతరిక్ష కమిషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది.

Updated : 15 Jan 2022 10:51 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’లో సోమ్‌నాథ్‌ శకం ఆరంభమైంది. శుక్రవారం ఆయన అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, అంతరిక్ష కమిషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది. 2018 జనవరి నుంచి ఇస్రో ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న శివన్‌ పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సోమ్‌నాథ్‌ శుక్రవారం శివన్‌ నుంచి బాధ్యతలు అందుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని