చిత్రవార్త
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’లో సోమ్నాథ్ శకం ఆరంభమైంది. శుక్రవారం ఆయన అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, అంతరిక్ష కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’లో సోమ్నాథ్ శకం ఆరంభమైంది. శుక్రవారం ఆయన అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, అంతరిక్ష కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది. 2018 జనవరి నుంచి ఇస్రో ఛైర్మన్గా వ్యవహరిస్తున్న శివన్ పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సోమ్నాథ్ శుక్రవారం శివన్ నుంచి బాధ్యతలు అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM