చక్రాలకుర్చీతో దివ్యాంగుడి రికార్డు
ఒడిశాలోని పూరీకి చెందిన దివ్యాంగుడు కమలాకాంత్ (27) ట్రై సైకిల్ నడపడంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. భువనేశ్వర్లో శనివారం నుంచి ఆదివారం
భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: ఒడిశాలోని పూరీకి చెందిన దివ్యాంగుడు కమలాకాంత్ (27) ట్రై సైకిల్ నడపడంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. భువనేశ్వర్లో శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా 20 గంటలపాటు 183 కి.మీ సైకిల్ నడిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు సైకిల్ నడపడం ప్రారంభించి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ముగించారు. దీన్ని వీడియో తీసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థకు పంపడంతో వారు పరిశీలించి ఆమోదించారని కమలాకాంత్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?