మహారాష్ట్ర నగర పంచాయతీ ఎన్నికల్లో భాజపా హవా
మహారాష్ట్ర నగర పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు వెల్లడైన 1791 స్థానాల్లో 419 గెలుచుకుంది. తర్వాత స్థానాల్లో ఎన్సీపీ(381), కాంగ్రెస్ (344) నిలిచాయి. ఎన్సీపీ, కాంగ్రెస్తో
ముంబయి: మహారాష్ట్ర నగర పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు వెల్లడైన 1791 స్థానాల్లో 419 గెలుచుకుంది. తర్వాత స్థానాల్లో ఎన్సీపీ(381), కాంగ్రెస్ (344) నిలిచాయి. ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి రాష్ట్రంలో అధికారంలో ఉన్న శివసేనకు 296 సీట్లు దక్కాయి. భాండారా, గోందియా జిల్లాల జిల్లా పరిషత్(జెడ్పీ), పంచాయతీ సమితి ఫలితాలను కూడా గురువారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 105 జెడ్పీల్లో భాజపా 38, కాంగ్రెస్ 34, ఎన్సీపీ 21 నెగ్గాయి. పంచాయతీ సమితి ఫలితాల్లోనూ భాజపా హవా కొనసాగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్