CISF: విమాన ప్రయాణికులకు ఒకే హ్యాండ్బ్యాగ్కు అనుమతి
విమాన ప్రయాణికులకు ఇకమీదట కేవలం ఒకే హ్యాండ్బ్యాగ్ను అనుమతించాలని సీఐఎస్ఎఫ్ నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో ప్రయాణికుడు సగటున 2- 3 హ్యాండ్బ్యాగ్లు తెస్తున్నందున వాటి తనిఖీకి సమయం
ఈనాడు, దిల్లీ: విమాన ప్రయాణికులకు ఇక మీదట కేవలం ఒకే హ్యాండ్బ్యాగ్ను అనుమతించాలని సీఐఎస్ఎఫ్ నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో ప్రయాణికుడు సగటున 2- 3 హ్యాండ్బ్యాగ్లు తెస్తున్నందున వాటి తనిఖీకి సమయం తీసుకోవడంతో పాటు, తనిఖీ కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడుతోందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్కు సీఐఎస్ఎఫ్ లేఖ రాసింది. ‘‘ప్రయాణికులు స్క్రీనింగ్ పాయింట్ వద్దకు సగటున 2-3 బ్యాగులతో వస్తున్నారు. ఇది తనిఖీల సమయాన్ని, రద్దీని పెంచి అందరికీ అసౌకర్యంగా మారుతోంది. ఇకపై అన్ని ఎయిర్లైన్స్, ఎయిర్లైన్ నిర్వాహకులు ఒకే హ్యాండ్బ్యాగ్ నిబంధన అమలుకు చర్యలు తీసుకోవాలి’’ అని సీఐఎస్ఎఫ్ లేఖలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్