మూడో రోజూ 3 లక్షలకు పైగా కేసులు
దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు (శనివారం) 3 లక్షలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉ.8 గంటల వరకు)
దిల్లీ: దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు (శనివారం) 3 లక్షలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉ.8 గంటల వరకు) 3,37,704 మంది వైరస్ బారిన పడగా.. 488 మరణాలు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10,050కి పెరిగింది. క్రియాశీలక కేసుల సంఖ్య 21,13,365 (5.43%)కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 3.89 కోట్లు దాటగా.. ఇంతవరకు 4,88,884 మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...