ఇంట్లోకి వచ్చిందని శునకానికి నిప్పు
ఒడిశాలోని భువనేశ్వర్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన ఇంట్లోకి వీధి శునకం వచ్చిందన్న కోపంతో ఓ మహిళ దాన్ని కొట్టడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. స్థానిక లక్ష్మీసాగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని స్టేషన్ బజార్లో ఈ సంఘటన వెలుగుచూసింది.
భువనేశ్వర్లో ఓ మహిళ దుశ్చర్య
భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన ఇంట్లోకి వీధి శునకం వచ్చిందన్న కోపంతో ఓ మహిళ దాన్ని కొట్టడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. స్థానిక లక్ష్మీసాగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని స్టేషన్ బజార్లో ఈ సంఘటన వెలుగుచూసింది. శునకం దీనిపై జంతు సంక్షేమ సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు మహిళ తన ఇంట్లోకి వస్తుందని ఆ శునకాన్ని ఎల్లప్పుడూ కొట్టేదని.. చుట్టుపక్కల వారు సైతం ఆరోపించారు. ఈ క్రమంలో దానిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు వారు చెప్పారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!