షింజో అబెకు పురస్కారం

నేతాజీ రీసెర్చి బ్యూరో 2022 సంవత్సరానికి నేతాజీ పురస్కారాన్ని జపాన్‌ మాజీ ప్రధాని షింజోఅబెకు ప్రదానం చేసింది. కోల్‌కతాలో జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ నకమురా యుటక ఆయన తరఫున దీనిని స్వీకరించారు.

Published : 24 Jan 2022 05:01 IST

నేతాజీ రీసెర్చి బ్యూరో 2022 సంవత్సరానికి నేతాజీ పురస్కారాన్ని జపాన్‌ మాజీ ప్రధాని షింజోఅబెకు ప్రదానం చేసింది. కోల్‌కతాలో జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ నకమురా యుటక ఆయన తరఫున దీనిని స్వీకరించారు. భారత్‌-జపాన్‌ మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అబె తన సందేశంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని