‘మన్ కీ బాత్’ సమయంలో మార్పు
ఈ నెల జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమ సమయంలో స్వల్పమార్పు చోటు చేసుకుంది. ఎప్పట్లా ఉదయం 11.00 గంటలకు కాకుండా, 11.30కి రేడియోలో జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ప్రతి నెలా ఆఖరి ఆదివారం
దిల్లీ: ఈ నెల జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమ సమయంలో స్వల్పమార్పు చోటు చేసుకుంది. ఎప్పట్లా ఉదయం 11.00 గంటలకు కాకుండా, 11.30కి రేడియోలో జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ప్రతి నెలా ఆఖరి ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమం జరుగుతుంది. అయితే రానున్న ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతి రోజు కావడంతో.. ప్రధాని జాతిపితను స్మరించుకుంటారని, అందుకే కార్యక్రమ సమయంలో మార్పు చేసినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్