సహచరుడికి పురస్కారం వస్తే అభినందించాలి: కరణ్సింగ్
సహచరుల్లో ఒకరికి పురస్కారం వస్తే అభినందించాలే గానీ విమర్శలు చేయకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్సింగ్ చెప్పారు. జాతీయ పురస్కారాలు రెండు పార్టీల మధ్య వివాదంగా మారకూడదని అన్నారు.
దిల్లీ: సహచరుల్లో ఒకరికి పురస్కారం వస్తే అభినందించాలే గానీ విమర్శలు చేయకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్సింగ్ చెప్పారు. జాతీయ పురస్కారాలు రెండు పార్టీల మధ్య వివాదంగా మారకూడదని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్కు పద్మ పురస్కారం లభించడంపై చెలరేగిన విమర్శల మీద ఆయన స్పందించారు. అపార రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు పురస్కారం ప్రకటించడంపై అనవసర రాద్ధాంతం తగదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?