సీడబ్ల్యూసీ ఛైర్మన్‌గా ఆర్‌కేగుప్తా

కేంద్ర జలసంఘం ఛైర్మన్‌గా డాక్టర్‌ ఆర్‌కే గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌ గ్రూప్‌-ఏ సర్వీసెస్‌కు చెందిన ఈయన్ను పదోన్నతిపై సీడబ్ల్యూసీ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు పేర్కొంది.

Published : 28 Jan 2022 04:23 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర జలసంఘం ఛైర్మన్‌గా డాక్టర్‌ ఆర్‌కే గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌ గ్రూప్‌-ఏ సర్వీసెస్‌కు చెందిన ఈయన్ను పదోన్నతిపై సీడబ్ల్యూసీ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి.. లేదా ఆర్‌కే గుప్తా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ నియామకం అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని