ఇద్దరు చిన్నారులను చంపి.. కళ్లు పెకలించి..
ఝార్ఖండ్లో ఒళ్లు గగుర్పొడిచే దారుణం వెలుగు చూసింది. ఇద్దరు చిన్నారులను వారి సమీప బంధువే అత్యంత క్రూరంగా హత్య చేసి కళ్లు పెకలించివేశాడు. పాకుడ్ జిల్లాలోని అంబాడిహ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పాకుర్: ఝార్ఖండ్లో ఒళ్లు గగుర్పొడిచే దారుణం వెలుగు చూసింది. ఇద్దరు చిన్నారులను వారి సమీప బంధువే అత్యంత క్రూరంగా హత్య చేసి కళ్లు పెకలించివేశాడు. పాకుడ్ జిల్లాలోని అంబాడిహ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మర్షిలా మరాండి(10), బాబులాల్ మరాండి(8)లను వారి తండ్రి సోదరుడైన నెహ్రూ మరాండి గురువారం తన ఇంటికి పిల్చుకెళ్లాడు. ఆ తర్వాత సమీపంలోని ఓ పొలంలో పడిఉన్న చిన్నారుల మృతదేహాలను స్థానికులు గుర్తించి సమాచారమిచ్చినట్లు పోలీసులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!