వందేళ్ల తర్వాత నిజాం - మైసూర్ వారసుల భేటీ
దాదాపు వందేళ్ల తర్వాత హైదరాబాద్ నిజాం, మైసూర్ వడయార్ రాజ కుటుంబీకుల వారసులు సమావేశమయ్యారు. ఈమేరకు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలిఖాన్ మనుమడు నవాబ్ మీర్ నజాఫ్ అలిఖాన్, యదువీర్ క్రిష్ణదత్త
మైసూర్: దాదాపు వందేళ్ల తర్వాత హైదరాబాద్ నిజాం, మైసూర్ వడయార్ రాజ కుటుంబీకుల వారసులు సమావేశమయ్యారు. ఈమేరకు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలిఖాన్ మనుమడు నవాబ్ మీర్ నజాఫ్ అలిఖాన్, యదువీర్ క్రిష్ణదత్త చామరాజ వడయార్లు మైసూర్ ప్యాలెస్లో భేటీ అయ్యారు. మాజీ పాలకుల వారసుల కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసే విషయమై ఇరువురూ ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా అసఫ్ జాహీలు, మీర్ ఉస్మాన్ అలిఖాన్ల గొప్పతనాన్ని వడయార్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు