నీట్ యూజీ పరీక్ష జులై 17న!
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్-యూజీ)ను జులై 17న నిర్వహించే అవకాశం ఉంది. జాతీయ వైద్య కమిషన్తో సంప్రదించి ఈ తేదీని నిర్ణయించినట్లు
దిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్-యూజీ)ను జులై 17న నిర్వహించే అవకాశం ఉంది. జాతీయ వైద్య కమిషన్తో సంప్రదించి ఈ తేదీని నిర్ణయించినట్లు
తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుందని వైద్య విద్యశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 13 భాషల్లో ఈ పరీక్షను రాయవచ్చు. పరీక్షార్థులు ఆన్లైన్లో తమ పేర్లను మే 7వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని, ఆ తర్వాత అయిదు రోజుల వరకు తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం ఇస్తారని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్