Petrol: రూపాయికే లీటర్ పెట్రోల్.. ఎగబడ్డ జనం
రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో.. వందలమంది వాహనదారులు పెట్రోల్ బంక్కు పోటెత్తారు. మహారాష్ట్ర సోలాపుర్లోని ఓ పెట్రోల్ బంకు యాజమాన్యం.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా గురువారం ఈ ఆఫర్ ప్రకటించింది.
రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో.. వందలమంది వాహనదారులు పెట్రోల్ బంక్కు పోటెత్తారు. మహారాష్ట్ర సోలాపుర్లోని ఓ పెట్రోల్ బంకు యాజమాన్యం.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా గురువారం ఈ ఆఫర్ ప్రకటించింది. తొలుత వచ్చిన 500 మందికి ఒక్కొక్కరికి రూపాయికే లీటర్ చొప్పున పెట్రోల్ ఇచ్చింది. ఈ సందర్భంగా భారీసంఖ్యలో వచ్చిన వాహనదారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సామాన్యులకు పెను భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని మోదీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేశామని బంకు యాజమాన్యం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే