మద్యం పరీక్షల్లో దొరికిపోయిన 41 మంది విమానయాన సిబ్బంది

గత 4 నెలల్లో మొత్తం 9 మంది పైలట్లు, 32 మంది క్యాబిన్‌ సిబ్బంది మద్యం పరీక్షల్లో పట్టుబడినట్లు భారత విమానయాన నియంత్రణ సంస్థ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మంగళవారం తెలిపింది

Updated : 11 May 2022 07:24 IST

దిల్లీ: గత 4 నెలల్లో మొత్తం 9 మంది పైలట్లు, 32 మంది క్యాబిన్‌ సిబ్బంది మద్యం పరీక్షల్లో పట్టుబడినట్లు భారత విమానయాన నియంత్రణ సంస్థ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మంగళవారం తెలిపింది. జనవరి 1 నుంచి ఏప్రిల్‌ 30 మధ్యకాలంలో విధుల నిర్వహణకు వెళ్లేముందు జరిపిన శ్వాస పరీక్షల్లో వీరంతా విఫలమైనట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని