కొత్తగా 2,364 కొవిడ్ కేసులు
దేశంలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య గురువారం మళ్లీ పెరిగి 2 వేలు దాటింది. గత 24 గంటల్లో (బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉ. 8 గంటల వరకు) కొత్తగా 2,364 మంది వైరస్ బారిన
దిల్లీ: దేశంలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య గురువారం మళ్లీ పెరిగి 2 వేలు దాటింది. గత 24 గంటల్లో (బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉ. 8 గంటల వరకు) కొత్తగా 2,364 మంది వైరస్ బారిన పడ్డారు. 10 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే 535 కేసులు పెరిగాయి. క్రియాశీలక కేసుల సంఖ్య 15,419కి చేరింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,29,563కి చేరగా.. మహమ్మారి బారినపడి ఇంతవరకు 5,24,303 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజు 0.42% ఉన్న పాజిటివిటీ రేటు 0.50%కి పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు