జూన్ 22న నింగిలోకి జీశాట్-24
జీశాట్-24 ఉపగ్రహాన్ని జూన్ 22న కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రం నుంచి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీఎస్ఎల్వీ-మార్క్3 ద్వారా నింగిలోకి పంపాలని
కౌరు నుంచి ప్రయోగం
సూళ్లూరుపేట, న్యూస్టుడే: జీశాట్-24 ఉపగ్రహాన్ని జూన్ 22న కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రం నుంచి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీఎస్ఎల్వీ-మార్క్3 ద్వారా నింగిలోకి పంపాలని ఇస్రో భావించింది. ఇది కార్యరూపం దాల్చకపోవడంతో యూరోపియన్ యూనియన్కు చెందిన ఏరియన్-5 రాకెట్ ద్వారా కౌరులోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పంపాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం ఎన్ఎస్ఐఎల్ సమకూర్చింది. ఏరియన్ స్పేస్ ద్వారా కక్ష్యలోకి పంపుతున్న 25వ భారతీయ ఉపగ్రహం ఇది. దేశ డీటీహెచ్ అవసరాలను తీర్చనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం